పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు ..తెలుగు దేశం
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో టీడీపీకి లభించే నాలుగు స్థానాలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు, కర్నూలుకు చెందిన వాల్మీకి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీటీ నాయుడు
#APCm #ChandraBabuNaidu #APMLCElections #AshokBabu #TeluguDesamParty #YanamalaRamakrishnudu
@ncbn
@JaiTDP
@TeluguDesam_ @cgpraveenk @cinesarathi @cg praveen
Comments
Post a Comment